ఆంధ్ర ప్రదేశ్రాజమండ్రివారాహి యాత్ర

మలికిపురం సభ వాయిదా..

Share this Post

జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు సాయంత్రం మలికిపురంలో నిర్వహించాల్సిన సభ వర్షం కారణంగా వాయిదా వేయడమయినది. సభ కోసం అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా వాయిదా నిర్ణయం తీసుకున్నారు. రేపటి వాతావరణ పరిస్థితులను పరిశీలించి తదుపరి నిర్ణయం ఉంటుంది.


Share this Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *